కెనడా ఆల‌యంలో హిందువులపై దాడి

నేడు ద్వారకా తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

అమరావతి: జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు(శుక్రవారం) ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఎస్ జగన్నాథపురంలో శ్రీ లక్ష్మీనరసిహ స్వామిని దర్శించుకోనున్నారు. తర్వాత, టీడీపీ కూటమి హామీల ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

కాగా, ఏపీలో 1.55 కోట్ల మందికి దీపం-2 పథకం అమలు చేయబడుతున్నట్లు వెల్లడించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేయాలని మంత్రి నాదెండ్ల సూచించారు. గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతీ వ్యక్తి ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. దీపం పథకం కింద 24 గంటల్లో సిలిండర్ డెలివరీ అందుతుందని, చెల్లించిన సొమ్ము 48 గంటల్లో ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.

Related Posts
నీతా అంబానీ పిల్లల కోసం ఉచిత వైద్య సేవలకు ప్రతిజ్ఞ
nita ambani

నీతా అంబానీ, సర్ హెచ్. N. రిలయన్స్ ఫౌండేషన్‌లో చైల్డ్రన్స్ డేను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, పిల్లల ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో రైలయన్స్ ఫౌండేషన్ తన Read more

మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రమాదం: సోనియా గాంధీ
మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రమాదం: సోనియా గాంధీ

మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రమాదం: సోనియా గాంధీ BJP, RSSపై విమర్శలు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు బీజేపీ మరియు రైట్-వింగ్ సంస్థలపై Read more

జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
img4

సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం--జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అమరావతి :గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని, Read more

రేవంత్‌ రెడ్డి అధ్య క్షతన కేబినెట్‌ సమావేశం
రేవంత్ రెడ్డి అధ్యక్ష తెలంగాణ కేబినెట్ సమావేశం

రేవంత్‌ రెడ్డి అధ్య క్షతన కేబినెట్‌ సమావేశం తెలంగాణ కేబినెట్ ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read more