న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ 6గంటలకు ముగిసింది. నార్త్-ఈస్ట్ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్ నమోదుకాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్ రికార్డైంది. ఇక పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా..మరికొన్ని సక్సెస్ అయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది ఇప్పుడు చూద్దాం.

ఎగ్జిట్ పోల్ ఫలితాలు :
ఏబీపీ మ్యాట్రిజ్ :
బీజేపీ – 35-40 సీట్లు
ఆప్ – 32-37 సీట్లు
కాంగ్రెస్ – 0-1 సీట్లు
కేకే సర్వే :
బీజేపీ-22
ఆప్-39
కాంగ్రెస్-
జేవీసీ పోల్ :
బీజేపీ – 39-45 సీట్లు
ఆప్ – 22-31 సీట్లు
కాంగ్రెస్ – 0-2 సీట్లు
ఇతరులు – 0-1 సీట్లు
పీపుల్స్ పల్స్ :
బీజేపీ – 51-60 సీట్లు
ఆప్ – 10-19 సీట్లు
కాంగ్రెస్ – 0
రిపబ్లిక్ పీ మార్క్ :
బీజేపీ – 39-49 సీట్లు
ఆప్ – 21-31 సీట్లు
కాంగ్రెస్ – 0-1 సీట్లు
ఢిల్లీ టైమ్స్ నౌ :
బీజేపీ – 39-45 సీట్లు
ఆప్ – 22-31 సీట్లు
కాంగ్రెస్ –
పీపుల్స్ ఇన్సైట్ :
బీజేపీ – 40-44 సీట్లు
ఆప్ – 25-29 సీట్లు
కాంగ్రెస్ – 0-1 సీట్లు
ఆత్మసాక్షి :
బీజేపీ – 38-41 సీట్లు
ఆప్ – 27-30 సీట్లు
కాంగ్రెస్ – 1-3 సీట్లు
చాణిక్య స్ట్రాటజీస్ :
బీజేపీ – 39-44 సీట్లు
ఆప్ – 25-28 సీట్లు
కాంగ్రెస్ –