ముంబయిలోని విధాన్ భవన్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య ఠాక్రే.
జమ్మూ శివార్లలో శనివారం చలినుండి తట్టుకునేందుకు చలి మంటల చుట్టు నిలబడిన ప్రజలు
పాట్నాలో లిక్కర్ స్మగ్లింగ్, పెరుగుతున్న రేప్ కేసులు, మహిళల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ‘హల్లా బోల్’ నిరసనలో పాల్గొన్న బీహార్ ప్రదేశ్ దుర్గా దస్తా సభ్యులు.
మణిపూర్లోని లీమాఖోంగ్ మిలిటరీ స్టేషన్ నుండి లైష్రామ్ కమల్బాబు సింగ్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడని ఆందోళన చేస్తున్న ప్రజలు
న్యూ ఢిల్లీలో సాయుధ దళాల పతాక దినోత్సవం-2024 సందర్భంగా శనివారం ప్రధానమంత్రి మోడీ కోట్కి బ్యాడ్జ్ను పిన్ చేస్తున్న దృశ్యం
ఒడిశాలోని రాయ్రంగ్పూర్లో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఒడిశాలోని రాయ్రంగ్పూర్లో శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
ఒడిశాలోని బంగిరిపోసి ఎయిర్పోర్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.
రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 కోసం శనివారం న్యూఢిల్లీలో ఆర్థికవేత్తలతో సమీక్ష చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 కోసం శనివారం న్యూఢిల్లీలో ఆర్థికవేత్తలతో సమీక్ష చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 కోసం శనివారం న్యూఢిల్లీలో ఆర్థికవేత్తలతో సమీక్ష చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఢిల్లీలో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు బ్యాడ్జ్ను కోట్ కు పిన్ చేస్తున్న దృశ్యం
శనివారం న్యూఢిల్లీలో ‘అష్టలక్ష్మి మహోత్సవ్-2024` కార్యక్రమంలో ప్రసంగిస్తున్నకేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
శనివారం న్యూఢిల్లీలో ‘అష్టలక్ష్మి మహోత్సవ్-2024` కార్యక్రమంలో ప్రసంగిస్తున్నకేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
పశ్చిమ బెంగాల్లోని నాడియాలో శనివారం చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చలి మంటల దగ్గర కూర్చున్న ప్రజలు
కేరళలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి పునాది వేయడానికి అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ 2025లో అదానీ Read more
భారతదేశ మొబైల్ మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరిగిపోతుంది.వివిధ కంపెనీలు కొత్త మోడళ్లను లాంచ్ చేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.ఈ రేసులో ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ మోటోరోలా తనదైన శైలిలో Read more
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా సోషల్ మీడియా యాప్లను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. వ్యక్తిగత Read more
మొబైల్ యూజర్లకు మరోసారి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ తాజా నివేదిక ప్రకారం, టెలికం కంపెనీలు తమ టారిఫ్ రేట్లను Read more