Congress government debt is over Rs. 1700 crore per day.. Alleti Maheshwar Reddy

Maheshwar Reddy: రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్‌ సర్కారు అప్పు : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Maheshwar Reddy : తెలంగాణ బడ్జెట్‌పై శాసనసభలో చర్చ సందర్భంగా బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్‌ సర్కారు అప్పు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ అప్పు రూ.8.6 లక్షల కోట్లుగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం రూ.2.27 లక్షలుగా ఉంది. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలి. యూపీఏ కంటే ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయి.

Advertisements
రోజుకు రూ.1700 కోట్లకు పైగా

నిమిషానికి రూ.కోటికిపైగా కాంగ్రెస్‌ అప్పులు

యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 32 శాతం వాటా ఉండేది. అప్పుడు కేంద్ర పన్నుల్లో వాటా 2-3 శాతం కూడా పెంచలేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా 10 శాతం పెంచి 42 శాతం చేశారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదు అని ఆయన అన్నారు. నిమిషానికి రూ.కోటికిపైగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు.

ఆదాయం చరానా.. అప్పు బరానా

ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేలా బడ్జెట్ పెట్టారు అని మండిపడ్డారు. ఆదాయం చరానా.. అప్పు బరానా అన్నట్లు ఉంది. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయి. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచికగా ఉంది. ఇన్ని రకాలుగా అప్పులు చేసిన ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఈ సారి కూడా నిరుద్యోగులకు మొండి చేయి చూపిస్తారని అర్థం అయ్యింది. మహిళలకు ఇస్తామన్న హామీలు ఎందుకు పొందు పర్చలేదో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Related Posts
సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన కాంగ్రెస్
subhash

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం సీనియర్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు Read more

Kangana Ranaut: కరెంటు బిల్లు విషయంలో కంగ‌న, విద్యుత్ బోర్డు మధ్య విమర్శలు
కరెంటు బిల్లు విషయంలో కంగ‌న, విద్యుత్ బోర్డు మధ్య విమర్శలు

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె చెప్పారు, మనాలీలోని Read more

Chandigarh: మహిళా పోలీస్ వాహనంలో డ్రగ్స్‌ పదవినుండి తొలగింపు
Chandigarh: మహిళా పోలీస్ వాహనంలో డ్రగ్స్‌ పదవినుండి తొలగింపు

పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నారు. క్రమంలో లేడీ కానిస్టేబుల్ అమన్‌దీప్ కౌర్‌ బుధవారం రాత్రి థార్‌ కారులో ప్రయాణిస్తుండంగా బటిండాలోని బాదల్ రోడ్ Read more

గిగ్ వర్కర్లకు కేంద్రం శుభవార్త.. కోటి మందికి బీమా!
Center is good news for gig workers.. insurance for crores!

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశ‌పెట్టారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపిస్తున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×