Congress complains to EC on

హరియాణా ఫలితాలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద షాక్‌గా మారాయి. ఈ ఫలితాలను తాము అంగీకరించమని, క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ ఆరోపించింది.

కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని తెలిపింది. మరో 13 సెగ్మెంట్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నట్లు పేర్కొంది.

Related Posts
AI, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ: NSDC
AI, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ: NSDC

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ఏర్పాటుచేసిన స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ (SIDH) AI, డ్రోన్ టెక్నాలజీ, డేటా సైన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్‌లోని కోర్సుల Read more

రూ.1499 లకే విమాన టికెట్
AIr india ofer

ఎయిర్ ఇండియా తన ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ‘నమస్తే వరల్డ్ సేల్’ లో భాగంగా దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్లను కేవలం రూ.1499కే అందుబాటులోకి Read more

సిమంధర్ ఎడ్యుకేషన్ ఏఐ చాట్‌బాట్ “డిజిటల్ శ్రీపాల్” ఆవిష్కరణ
Simandhar Education Launches AI Chatbot 'Digital Shripal'

న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కోర్సుల ప్రదాత సిమంధర్ ఎడ్యుకేషన్, CPA, CMA, CFA, ACCA, CIA మరియు EA వంటి హై-స్టేక్స్ అకౌంటింగ్ మరియు Read more

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఇవి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *