CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

నేడు మంచిరేవులలో ముఖ్యమంత్రి పర్యటన

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి నేడు బిజీబిజీగా గడపనున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో గల మంచిరేవులలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.

అనంతరం యంగ్ ఇండియా స్కూల్ భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల సేవలను గురించి ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, నేడు దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్ నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి పోలీసు అమరవీరులను స్మరించుకున్నారు. దేశ సరిహద్దుల్లోపల వారు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.

Related Posts
గుస్సాడీ క‌న‌క‌రాజు మృతిపై సీఎం దిగ్భ్రాంతి.. అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు
CM is shocked at the death of Gussadi Kanakaraju. Funeral with official formalities

హైదరాబాద్‌: కొమ‌రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు, ప‌ద్మ‌శ్రీ క‌న‌కరాజు, అనారోగ్యంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు Read more

కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల : పొంగులేటి
Minister Ponguleti Srinivasa Reddy who started the Indiramma houses in Kusumanchi

హైదరాబాద్‌: రాష్ట గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కుసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లును ఇవాళ(సోమవారం) ప్రారంభించారు. ఈ Read more

కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
The helicopter crashed in M 1

మహారాష్ట్రలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు సమీపంలోని గోల్ఫ్ Read more

23న ఏపీ క్యాబినెట్ భేటీ
ap cabinet meeting

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం ఈ నెల 23న మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *