ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియాను కలిసిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

WhatsApp Image 2025 02 03 at 14.29.26 b1adb415

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియాను కలిసిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై చంద్రబాబు, పయ్యావుల చర్చ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పనగారియాకు వివరించిన ఏపీ సీఎం, ఆర్థిక మంత్రి. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిధుల కేటాయింపు విషయంలో పెద్ద మనస్సు చేసుకోవాలన్న ఏపీ సీఎం చంద్రబాబు.గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఛిన్నాభిన్నం చేసిందనే విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో ఉందంటూ సమావేశంలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల.సీఎం, ఆర్థిక మంత్రితో పాటు.. పనగారియాను కలిసిన ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.

Related Posts
ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా టీడీపీ అభ్యర్థులు
nelluru eluru

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలక మండలుల్లో టీడీపీకి మరిన్ని విజయాలు లభించాయి. నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. ఆమె 41 Read more

ఏపీలో YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు
Appointment of YCP Regional

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు , నేరాలకు పాల్పడుతుండడం తో పోలీసులు రంగంలోకి Read more

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ అధికారులు మెరుపు దాడులు
director of revenue intelligence

సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి, వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్ట్ రేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేసినట్టుగా Read more

రాష్ట్ర విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ex cm kiran kumar reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని చాలా మంది Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *