Chandrababu వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం

Chandrababu : వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం

Chandrababu : వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం నేడు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన లఘు చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ప్రణాళిక కింద రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించి, ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా త్రిభాషా విధానంపై తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు.

Advertisements
Chandrababu వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం
Chandrababu వివాదాస్పదంగా మారిన త్రిభాషా విధానం

త్రిభాషా విధానంపై చంద్రబాబు వ్యాఖ్యలు

చంద్రబాబు మాట్లాడుతూ త్రిభాషా విధానంలో ఎలాంటి తప్పులేదు అని స్పష్టం చేశారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమేనని, భావవ్యక్తీకరణకు ఉపయోగపడే సాధనమని వివరించారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా మాత్రమే నాలెడ్జ్ పెరుగుతుందనడం తప్పుడు అభిప్రాయం. మాతృభాషలో విద్య అభ్యసించినవారే ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ స్థాయికి ఎదిగారు” అని అన్నారు. అలాగే, భాషలను ద్వేషించడం అనవసరమని పేర్కొన్నారు. మన మాతృభాష తెలుగు. హిందీ మన జాతీయ భాష. ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. మన యువత ఉద్యోగ, వ్యాపార అవకాశాల కోసం జపాన్, జర్మనీ, ఇతర దేశాలకు వెళ్తున్నారు. అవసరమైతే ఆయా భాషలను నేర్చుకోవాలి. భాషలు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత ప్రయోజనం” అని చంద్రబాబు అన్నారు.

తమిళనాడులో వ్యతిరేకత – ఏపీ సీఎం ప్రకటన ప్రాధాన్యం

త్రిభాషా విధానాన్ని తమిళనాడు వంటి కొన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారాయి. విద్యా వ్యవస్థలో భాషలకు సంబంధించి ఏపీ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పొందనున్నాయి.

Related Posts
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) ప్రారంభం వాయిదా – 2025లో మొదలు
iml

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) ప్రారంభ సంచికను వాయిదా వేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ టి20 క్రికెట్ టోర్నీ మొదట నవంబర్ 17 నుండి ప్రారంభం కావాల్సి Read more

నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu's visit to tirupathi from today

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ Read more

ప్రతిపక్షంలో ఉండటం మనకి కొత్త కాదు : వైఎస్‌ జగన్‌
Being in the opposition is not new to us.. YS Jagan

అమరావతి: కూటమి సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు గడుస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు Read more

Marri Rajasekhar: వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక
Marri Rajasekhar: వైసీపీకి గుడ్‌బై - టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు అడుగులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×