CM Chandrababu is coming to Hyderabad today

నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌: ఈరోజుఉదయం హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. శంషాబాద్ లో మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించునున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు.

కాగా, ఏపీ పెన్షన్‌ దారులకు చంద్రబాబు నాయుడు సర్కార్‌ శుభవార్త అందించింది. రెండు రోజుల ముందుగానే పెన్షన్‌ దారులకు డబ్బులు జమ చేయనుంది. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్‌ దారులకు డబ్బులు జమ చేస్తున్నారు. అయితే… వచ్చే నెలలో తేదీ మార్చారు. జనవరి 1 వ తేదీ ఇచ్చే ఫించను ఈ నెల 31వ తేదీకి మార్పు చేశారు.

ఈ నెల 30 వ తేదీన చంద్రబాబు నాయుడు సర్కార్‌ బ్యాంక్ లో డబ్బులు జమ చేయనుంది. ఈ తరుణంలోనే ఫించన్లు పంపిణీకి చర్యలు చేపడుతున్నారు అధికారులు. అయితే…దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు.. కానీ ప్రచారం జరుగుతోంది.

Related Posts
సత్యకుమార్ యాదవ్పై హత్యాయత్నం..పోలీసులకు ఫిర్యాదు
satyakumar yadav

మంత్రి సత్య కుమార్ యాదవ్ పై గత వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ గుంటూరు ఎస్పీకి పిర్యాదు చేసారు. 2023లో రైతుల దీక్షకు Read more

కొత్త సీఈసీ కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం
CEC rajeev

సీఈసీ ఎంపిక కోసం సమావేశం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ రేపు (ఫిబ్రవరి 18) పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, కొత్త Read more

కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల
Central Government has released huge funds to the Telugu States

తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయింపులు చేసింది. ఏపీకి 498 కోట్లు,తెలంగాణకి 516 కోట్ల నిధులు విడుదల Read more

ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత
ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సంబంధించి ప్రముఖమైన ఐదు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సంస్థలు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు చేనేత రంగంలో పెట్టడానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *