nagachaitnya shobitha

చైతు – శోభిత ల స్నేహం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో తెలుసా..?

నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల వివాహం రీసెంట్ గా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో వారు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisements

శోభిత ధూళిపాళ్ల తన అనుభవాన్ని పంచుకుంటూ.. “2018లో తొలిసారి నాగార్జున గారింటికి వెళ్లినప్పుడు చైతూను కలిశాను. 2022లో నాగచైతన్యతో స్నేహం మొదలైంది. ఫుడ్ విషయంలో ఇద్దరం ప్రత్యేకమైన అభిప్రాయాలను పంచుకునేవారమని, ఫుడ్ గురించి తమ ఇద్దరి మధ్య తరచూ చర్చలు జరిగేవని, ఇది వారి సంబంధాన్ని మరింత బలపరచింది అని పేర్కొంది. శోభిత మరియు నాగచైతన్య మొదటి సారి ముంబైలోని ఓ కేఫ్‌లో కలుసుకున్నామని , అప్పుడు నేను ముంబైలో ఉండగా, చైతూ హైదరాబాద్ లో ఉండేవాడు, తన కోసం చైతన్య ముంబైకి వచ్చి వెళ్లిపోతూ ఉండేవారి పేర్కొంది.

నాగచైతన్య ఈ సందర్భంలో శోభితను తరచూ “తెలుగులో మాట్లాడవా?” అని అడిగేవాడినని ..తెలుగులో మాట్లాడటం మా బంధాన్ని మరింత బలపరచింది” అని నాగచైతన్య అన్నారు. ఇండస్ట్రీలో వివిధ భాషలలో మాట్లాడే వ్యక్తులను కలుస్తూ ఉంటాం. కానీ తెలుగులో మాట్లాడేవారిని చూడటం నాకు ముచ్చటగా ఉంటుంది” అని నాగచైతన్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Related Posts
ఏపీలో కొత్తగా మరో 4 లైన్ల రహదారి
4line highway line Ap

తిరుమల వెళ్లే వారికీ గుడ్ న్యూస్ తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు వేలాదిగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారు. Read more

ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం: చంద్రబాబు
ఆర్థిక సవాళ్లు ఉన్నా సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ గత పరిపాలన నుండి వచ్చిన తీవ్రమైన సవాళ్లను నొక్కిచెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో Read more

కేటీఆర్ , హరీష్ రావు లది చిన్నపిల్లల మనస్తత్వం- సీఎం రేవంత్
cm revanth ryathu sabha

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో పేదల కోసం ఏమీ చేయని బిఆర్ఎస్ పార్టీ తమ ఏడాది Read more

లాస్ ఏంజెలిస్ లో మళ్లీ మంటలు.. హెచ్చరికలు
los angeles wildfires

అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరానికి మరోసారి అగ్నిమాపక ముప్పు ఏర్పడింది. తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది వద్ద కొత్తగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం Read more

Advertisements
×