18న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

అధికారికంగా ప్రకటించిన బోర్డు హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్  ఎడ్యుకేషన్-TSBIE  అధికారికంగా

Read more

ఏపీ : ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి (67 శాతం)

బాలుర ఉతీర్ణత 60 శాతం Amaravati: ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన బాలికలు 2,22, 798కాగా వారిలో 1,49, 798 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 67.

Read more

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

మంత్రి సురేష్ వెల్లడి Amaravati: ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలనుమంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  కరోనా కష్టకాలంలోనూ

Read more

వచ్చేనెల 13న టిఎస్‌ ఐసెట్‌

ఈనెల 30 నుంచి హాల్‌టిక్కెట్లు జారీ Kakatiya University: టిఎస్‌ ఐసెట్‌ను జూలై 13న ఇరు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నట్టు ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి వెల్లడించారు..

Read more

ట్రిపుల్‌ ఐటి బాసర బిటెక్‌ పరీక్షలు రద్దు

ఆర్జీయూకెటి నిర్ణయం Hyderabad: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బిటెక్‌, ప్రథమ, ద్వితీయ, తృతీయ పరీక్షలను రద్దు చేస్తూ ట్రిపుల్‌ ఐటి బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెల్డ్‌ టెక్నాలజీస్‌

Read more

తెలంగాణలో జులై 1 నుండి ప్రారంభంకానున్న బడులు

జులై 1 నుంచి ఉన్నత పాఠశాలలు.. ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో బడిగంట మోగనుంది. జులై 1 నుంచి బడులు తెరవాలని

Read more

తెలంగాణలో జులై 5 తర్వాత మోగనున్న బడిగంట!

దశల వారీగా తెరిచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం నేటి మధ్యాహ్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో మంత్రి సబిత సమావేశం హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన పాఠశాలలు జులై

Read more

ప్రైవేట్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్ కు పరిమిత సంఖ్యలో విద్యార్థులు

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి Amaravati: రాష్ట్రంలో విద్యావ్యవస్థ లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. అందులో

Read more

ఏపీ బీటెక్ విద్యార్థుల‌కు శుభ ‘వార్త ‘

ఇంటి నుంచే ఎగ్జామ్స్ కరోనా కార‌ణంగా అక‌డ‌మిక్ ఇయ‌ర్ నష్టపోకుండా ఉండేందుకు నిట్‌, ఐఐటీలు.. బీటెక్ ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్స్ కు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్‌తో

Read more

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్ 8 నుంచి పదో తరగతి పరీక్షలు హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా లాక్‌డైన్‌ కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని

Read more

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడి Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్న పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఎంసెట్‌,

Read more