తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంసెట్‌ -2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ క్యాంప‌స్‌లో

Read more

ఏపి ఈసెట్‌ ఫలితాలు విడుదల

అమరావతి: ఏపిలో ఈసెట్‌- 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఏపి ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులు ఫలితాలను

Read more

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు విడుద‌ల

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఢిల్లీ ఐఐటీ విడుద‌ల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల

Read more

ఏపిలో స్కూళ్లు పునఃప్రారంభం మరోసారి వాయిదా

తాజా నిర్ణయంతో నవంబరు 2 నుంచి స్కూళ్లు అమరావతి: ఏపిలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం

Read more

సోమవారం జరగాల్సిన డీఎడ్ ఫస్టియర్ పరీక్ష వాయిదా

పరీక్షలను త్వరలో ప్రకటిస్తామన్న ప్రభుత్వం అమరావతి: సోమవారం నుంచి జరగాల్సిన డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను వాయిదా

Read more

నేటి నుండి పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభం

అసోం, జమ్మూకశ్మీర్‌, చండీగఢ్‌లలో తెరుచుకున్న బడులు అసోం: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆరునెలల పాటు మూతపడిన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దేశంలోని అన్ని పాఠశాలలు

Read more

తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్‌ పరీక్షలు

హైదరాబాద్‌: ఈరోజు ఉదయం తెలంగాణలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు

Read more

పాఠశాలలపై కరోనా ప్రభావం

రోజుకో ప్రకటనతో తల్లిదండ్రుల ఆందోళన విద్యాసంవత్సరం ఎటు తిరిగి ప్రారంభించాలని అటు కేంద్రం, ఇటురాష్ట్రాలు సన్నద్ధమవుతున్న వేళ రోజుకో ప్రకటన తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తుంది. తాజా సర్వే

Read more

తెలంగాణలో రేపటి నుండి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం

ఉదయం 10.30 గంటలకు క్లాసులు ప్రారంభం హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేపటి నుండి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. 3వ తరగతి నుంచి

Read more

తెలంగాణలో ప్రారంభమైన ఈసెట్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ప్రవేశ ఈసెట్‌ ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఈ పరీక్ష మధ్యాహ్నం 12 వరకు ముగుస్తుంది. మరొక

Read more

ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించాల్సిందే

పరీక్షలు రాయకుండా మాత్రం ఎవరినీ పాస్ చేయద్దు..సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కళాశాలలు, వర్సిటీల విద్యార్థుల ఫైనల్‌ ఇయర్‌ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. ఫైనల్ ఇయర్

Read more