సిబిఎస్‌ఇ పదో తరగతి పరీక్షల రద్దు

బోర్డు వెల్లడి New Delhi: కరోనా కేసుల పెరుగుదల కారణంగా సిబిఎస్‌ఇ బోర్డు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించిన

Read more

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

అధికారులు వెల్లడి Visakhapatnam: ఈ నెలలో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నెల 16వ తేదీ నుంచి జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్

Read more

యధావిధిగా మే 1 నుంచి ఇంటర్ పరీక్షలు

ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ వెల్లడి Hyderabad: ముందుగా ప్రకటించిన విధం గానే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌

Read more

ఎంసెట్: ఇప్పటిదాకా 18,892 దరఖాస్తులు

అపరాధ రుసుముతో జూన్ 28 దాకా దరఖాస్తుల స్వీకరణ ‌Hyderabad: తెలంగాణలో ఎంసెట్ -2021 అప్లికేషన్స్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు

Read more

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్: టీఎస్‌ ఎంసెట్‌ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5

Read more

మార్చి 3 నుంచి ఎంబీబీఎస్ ఫస్ట్​ ఇయర్​​ పరీక్షలు

నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ వర్సిటీ హైదరాబాద్‌: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆప్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఎంబీబీఎస్‌ పరీక్షల నిర్వహణపై నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చిజఏప్రిల్

Read more

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు టీఎస్‌ ఎంసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Read more

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలను ఎస్‌ఎస్‌సీ బోర్టు ప్రకటించింది. మే 17వ తేదే నుండి మే 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ

Read more

తెలంగాణ ఇంటర్‌ మోడల్‌ పేపర్స్‌ విడుదల

హైదరాబాద్‌: క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 70 శాతానికే ప‌రిమితం చేసిన విష‌యం విదిత‌మే. దీంతో ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈ

Read more

ఎపిలో మే 16 నుంచి పాఠశాలలకు వేసవి శెలవులు

జూలై1 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం Amaravati: రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఈ ఏడాది మే 16నుంచి జూన్‌ 30వ తేదీ వేసవి శెలవులు ఉంటాయని విద్యాశాఖ

Read more

ఎపి పాఠశాలల సమయాల్లోమార్పులు

ఉత్తర్వులు జారీ Amaravati: రాష్ట్రంలో పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచసింది.. సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో

Read more