ఇప్పుడు హైకోర్టుకు రావ‌డం ఏంట‌న్న హైకోర్టు

తెలంగాణలో పరీక్షలు వాయిదా వేయాలంటూ పిటిష‌న్.. ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తిర‌స్క‌రించిన హైకోర్టు హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ పరీక్షలపై హైకోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Read more

టెన్త్, ఇంటర్ ఫలితాలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

హైపవర్ కమిటీ ఏర్పాటు-త్వరలో నివేదిక Amaravati: ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో

Read more

తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇవాళ‌ సాయంత్రం 5 గంట‌ల నుంచి విద్యార్థుల‌కు

Read more

ప్రధాని మోడికి లేఖ రాసిన 6 వేల మంది విద్యార్థులు

కరోనా నేపథ్యంలో సీఏ పరీక్షలను వాయిదా వేయాలని కోరిన విద్యార్థులు న్యూఢిల్లీ: ప్రధాని మోడీ కి చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) విద్యార్థుల లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో

Read more

ఏపీపీఎస్సీ పోటీ ప‌రీక్ష‌ల్లో ఇంట‌ర్వ్యూలు రద్దు

గ్రూప్‌-1 స‌హా అన్ని కేట‌గిరీ పోస్టుల‌కూ ఇంట‌ర్వ్యూల నుంచి మిన‌హాయింపు అమరావతి: ఏపీ ప్ర‌భుత్వం పోటీ పరీక్షల విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్

Read more

ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

సుప్రీంకోర్టు సూచనతో పరీక్షలు రద్దు అమరావతి: ఏపీ ప్రభుత్వం బోర్డు పరీక్షల అంశంలో ఎట్టకేలకు మనసు మార్చుకుంది. సుప్రీంకోర్టు తీవ్ర స్పందన నేపథ్యంలో, రాష్ట్రంలో పది, ఇంటర్

Read more

ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదలకు మార్గదర్శకాలు

ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల

Read more

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలకు సంబంధించిన తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న ప్రకటించారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్, 9, 10

Read more

ఏపీలో ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఏపీ ఎంసెట్ షెడ్యూల్‎ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ గా మార్చుతున్నట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్,

Read more

జులై 31లోగా 12వ తరగతి ఫలితాలు.. సీబీఎస్​ఈ

మూడేళ్ల ప్రతిభ ఆధారంగా మార్కులు న్యూఢిల్లీ: 12వ తరగతి ఫలితాలను జులై 31లోగా వెల్లడిస్తామని సీబీఎస్‌ఈ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పదో తరగతి, పదకొండో తరగతి, ప్రి బోర్డు

Read more

సీఎం వద్ద పరీక్షల తేదీలపై చర్చ జరగలేదు

అమరావతి: ఏపీ లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల తేదీలపై సీఎం జగన్ వద్ద ఎటువంటి చర్చ జరగలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం ఆయన

Read more