16 నుంచి ఏపీలో ఇంటర్ విద్యార్థులకు రెగ్యులర్ క్లాసులు
ఇకపై కరోనా మార్గదర్శకాలతో ఆఫ్ లైన్ బోధన అమరావతి: ఏపీలో విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు భావిస్తున్న ప్రభుత్వం, విద్యాసంస్థల ప్రారంభానికి సన్నాహాలు
Read more