cm revanth orders halting of tenders for rayadurgam shamshabad metro jpg

రేవంత్ సర్కార్..పండుగలకు కార్మికులను పస్తులు ఉంచుతుంది – BRS

CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. చిట్టినాయుడి ప్రజా పాలన కేవలం మాటలకే పరిమితమైందని, మూడు నెలలు గడిచినా పంచాయతీ కార్మికులకు జీతాలు అందలేదని పేర్కొంది. జీతాలు రాక తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అంటూ వాళ్లు నిరసన చేపడుతున్నారని ట్వీట్ చేసింది. ఈ ప్రభుత్వం పండుగలకు కార్మికులను పస్తులు ఉంచుతోందని మండిపడింది.

Related Posts
14వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2024’’నుప్రకటించిన నారెడ్కో తెలంగాణ
Naredco Telangana has announced the 14th Naredco Telangana Property Show 2024

మూడు రోజుల ప్రాపర్టీ షో 2024 అక్టోబర్ 25న హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రారంభం.. హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన “నారెడ్కో తెలంగాణా Read more

ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలి: మహేష్ కుమార్ గౌడ్
mahesh kumar

ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని Read more

సోన్‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని
P M Modi inaugurated the Sonamarg Tunnel

న్యూఢిల్లీ : శ్రీనగర్-లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్‌మార్గ్‌లోని జెడ్‌-మోర్ టన్నెల్‌ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సోమవారం కశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని Read more

ఎలాన్ మస్క్ & ట్రంప్: ‘DOGE’ తో అమెరికాలో కొత్త ఆర్థిక విప్లవం
trump musk 1 1024x731 1

ప్రపంచ వ్యాప్తంగా ప్రభావశీలి అయిన బిజినెస్ మాన్ ఎలాన్ మస్క్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. ట్రంప్ డొనాల్డ్, “DOGE” Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *