images

అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు గంటలపాటు బీసీ గణన పై ప్రజెంటేషన్

అసెంబ్లీ కమిటీ హాల్ లో సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘంగా బిసి గణన పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కమిటీ హాల్లో బిసి గణన పై ప్రజెంటేషన్ ప్రధానంగా కమిటీ హాల్‌లో రెండు గంటలపాటు ప్రజెంటేషన్ ముఖ్యమైన అంశాలను చర్చించారు.

క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం..

పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, విప్ లు ఆది శ్రీనివాస్ బీర్ల అయిలయ్యా తదితరులు…

ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రజల నుంచి బిసి సంఘాల నుంచి వస్తున్న అభిప్రాయాలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.

Related Posts
రేపటి నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ
Free fry distribution from 1 1

అక్టోబర్ 3 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఫేజ్లో హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, Read more

కేటీఆర్‌పై మరో కేసు!
కేటీఆర్ పై మరో కేసు!

ఫార్ములా-ఇ రేస్‌తో ముడిపడి ఉన్న ఆర్థిక అవకతవకలపై హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక బ్యూరో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత కెటిఆర్‌ను ప్రశ్నించింది. గ్లాస్ బారియర్‌తో ప్రత్యేకించి, ప్రశ్నోత్తరాల Read more

మరో సారి హైదరాబాద్‌లో ఐటీ సోదాలు..
IT searches in Hyderabad again

హైదరాబాద్ : ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరో సారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే లక్ష్యంగా మరో సారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. Read more

ప్రైవేట్ ఆస్తులపై నిషేధం సరైనదేనా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Telangana High Court

వెంకట సుబ్బయ్య అనే రైతు హైకోర్టును ఆశ్రయించాడు. మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో తనకు సంబంధించి 1.26 ఎకరాల స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చడంపై ఈ పిటిషన్‌ను జస్టిస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *