Bank holidays for the month of April for Telugu states

Bank holidays: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌ నెల బ్యాంకు సెలవు ఇలా..

Bank holidays : ఏప్రిల్‌ నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా శని, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. స్థానిక పండగల దృష్ట్యా రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య సెలవుల్లో వ్యత్యాసం ఉంటుంది. ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఖాతాల సర్దుబాటు దృష్ట్యా బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. జార్ఖండ్‌లో సర్‌హుల్ అనే గిరిజన పండుగను కూడా జరుపుకుంటారు. ఇది కొత్త సంవత్సరం ప్రారంభానికి సూచన. ప్రకృతిని ఆరాధించే పండుగ ఇది.

Advertisements
 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌

తెలంగాణలో మొత్తం 11 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజులు

ఇక, ఏప్రిల్‌ 5న బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి, 14న అంబేడ్కర్‌ జయంతి, 18న గుడ్‌ ఫ్రైడే కారణంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకులకు జగ్జీవన్‌రామ్ జయంతి రోజు మినహా తెలంగాణ మాదిరిగానే ఏప్రిల్‌ 1, 14, 18 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. శని, ఆదివారాలు కలుపుకొంటే ఏప్రిల్‌ నెలలో తెలంగాణలో మొత్తం 11 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 10 రోజులు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ, నెట్ బ్యాంకింగ్, ATM సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. మీరు ఆన్‌లైన్ ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చు, ATM నుండి డబ్బును తీసుకోవచ్చు.

Related Posts
ఉత్తరప్రదేశ్ లో మసీదు సర్వే వివాదం: ఘర్షణల్లో 3 మరణాలు, 20 మంది పోలీసులకు గాయాలు
up incident

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సమ్భాల్ జిల్లాలో ఆదివారం ఒక మసీదు సర్వేతో వివాదం జరిగింది. ఈ హింసాత్మక ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరియు 20 మంది పోలీసు Read more

ఆటోడ్రైవ‌ర్ల‌కు రూ.12వేల సాయం ఏమైంది: కేటీఆర్‌
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేట‌లో అప్పుల బాధ‌తో ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యకు Read more

గద్దర్ కూతురికి కీలక పదవి కట్టబెట్టిన రేవంత్ సర్కార్
vennela

గద్దర్‌ కూతురు డాక్టర్‌ గుమ్మడి వెన్నెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు Read more

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Bomb threat to Air India flight. Emergency landing

న్యూఢిల్లీ: ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని ఢిల్లీకి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×