sanjay ktr

బండి సంజయ్, రేవంత్ డ్రామా ఆడుతున్నారు – కేటీఆర్

గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం దారుణమని కేటీఆర్ అన్నారు. ‘గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లా చూస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయం వరకు ఆగాల్సింది. బండి సంజయ్, రేవంత్ డ్రామా ఆడుతున్నారు. సంజయు భద్రత ఇచ్చి రేవంత్ ర్యాలీ చేయించారు. సంజయ్ ఏం చదువుకున్నారు. ఆయనను చర్చలకు పిలిచినా లాభం ఉండదు. పరీక్షల గురించి ఆయనకేం తెలుసు? పేపర్లు లీక్ చేయడం మాత్రమే తెలుసు’ అని విమర్శించారు.

ఈ వాఖ్యాలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.తాను పేపర్ లీక్ చేసినట్లు కేటీఆర్ కుటుంబంతో ప్రమాణం చేయిస్తారా అంటూ సవాల్ చేశారు. డ్రగ్స్ తీసుకుని చీకటి దందా సాగించిన బతుకు నీదని , అనవసరంగా తన జోలికి వస్తే నీ చీకటి బతుకును బయటపెడతానని కేటీఆర్ కు హెచ్చరించారు.

Related Posts
డబ్ల్యూహెచ్‌ఓపై ట్రంప్ కీలక నిర్ణయం!
డబ్ల్యూహెచ్ ఓపై ట్రంప్ కీలక నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుండి అమెరికాను ఉపసంహరించుకునే కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేశారు. ఆయన పదవీ బాధ్యతలు Read more

ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి ఛైర్మన్ గా, అంతరిక్ష శాఖ కార్యదర్శిగా వి. నారాయణన్ నియమితులయ్యారు, మంగళవారం చేసిన అధికారిక ప్రకటన ప్రకారం. ప్రస్తుత Read more

ఈ శీతాకాల సమావేశాలు అత్యంత కీలకం: ప్రధాని మోడీ
These winter meetings are very important. PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఈ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ఈ సమావేశాలు అత్యంత కీలకమన్నారు. పార్లమెంట్‌లో ఫలవంతమైన Read more

మరణశిక్షను రద్దు చేసిన జింబాబ్వే
Zimbabwe has abolished the death penalty

జింబాబ్వే : జింబాబ్వే మరణశిక్షను రద్దు చేసింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం చివరిసారిగా ఈ శిక్షను అమలు చేసిన దేశంలో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *