ysrcp mp nandigam suresh satirical comments on pawan kalyan jpg

మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే మాజీ ఎంపీ సురేష్‌పై ఉన్న హత్య కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. తుళ్ళూరు పోలీసులు వేసిన పీటీ వారెంట్‌కు ట్రయల్ కోర్టు అనుమతించింది.

టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి గత నెలలో నందిగం సురేష్‌ హైదరాబాద్‌లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు సురేష్‌ను పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కీలక సమాచారాన్ని ఆయన నుంచి రాబట్టారు. రెండు వారాల జ్యుడీషియల్‌ రిమాండ్‌ ముగియడంతో మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా మరో 14 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నిన్నటి(గురువారం)తో రిమాండ్ ముగియడంతో మరోసారి మంగళగిరి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. ఈనెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశించింది.

Related Posts
మరోసారి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
Allu Arjun to Nampally court once again

హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు, పుష్ప 2 హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరవుతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో Read more

మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు
madrasas

బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత, ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో మాట్లాడుతూ దేశానికి అతివృష్టి, అనావృష్టి రెండూ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఫెడరలిజం వల్ల అన్ని మతాలు, పండుగలు, Read more

రతన్ టాటా మృతి పై ప్రముఖుల సంతాపం
ratan tata nomore

అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా కన్నుమూశారు.రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాపారవేత్తలు హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, Read more

ATACMS ద్వారా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రం
ATACMCUS

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్‌కు రష్యా సరిహద్దులో ATACMS క్షిపణి ఉపయోగించే అనుమతిని ఇచ్చారు. ATACMS అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. ఇది తక్కువ సమయంతో Read more