AP Liquor Scam లిక్క‌ర్ స్కామ్‌లో కీల‌క ప‌రిణామం..రంగంలోకి ఈడీ!

AP Liquor Scam : లిక్క‌ర్ స్కామ్‌లో కీల‌క ప‌రిణామం..రంగంలోకి ఈడీ!

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసును ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో, విజయవాడ సీపీ, సిట్ అధిపతి రాజశేఖర్ బాబుకు ఈడీ లేఖ రాసి, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని కోరింది.సిట్ ఇప్పటికే కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేసింది. రాజ్ కసిరెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దుబాయ్ నుంచి వచ్చిన సమయంలో అరెస్ట్ చేయబడినట్లు సమాచారం.

Advertisements
AP Liquor Scam లిక్క‌ర్ స్కామ్‌లో కీల‌క ప‌రిణామం..రంగంలోకి ఈడీ!
AP Liquor Scam లిక్క‌ర్ స్కామ్‌లో కీల‌క ప‌రిణామం..రంగంలోకి ఈడీ!

అతను మూడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు. అయితే, ఆయనను అరెస్ట్ చేయడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులో సిట్ అధికారులు 21/2024 ఎఫ్‌ఐఆర్ వివరాలు, సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలు, అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, రిమాండ్ రిపోర్టులు, ఛార్జీఫీట్స్ కాపీలను ఈడీకి అందజేయాలని కోరారు. ఈడీ ఈ సమాచారాన్ని తన దర్యాప్తులో ఉపయోగించనుంది.లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది. రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను కూడా అరెస్ట్ చేసి, కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే, మరికొన్ని అరెస్ట్‌లు కూడా జరిగాయి. నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ మధ్యంతర రక్షణ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినప్పటికీ, వారికి నిరాశే ఎదురైంది.

Read Also : Rain: ఏపీలో ఈ రోజు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

Related Posts
విజయసాయిరెడ్డి రాజీనామా వ్యూహాత్మకమేనా?

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకోవడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. పదవి కాలం ఇంకా మూడేళ్ల వరకూ ఉన్నా Read more

వైఎస్ షర్మిలతో, విజయసాయిరెడ్డి భేటీ?
వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ

రాజకీయాల్లోకి దూరంగా వెళ్ళిపోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు మరొక కొత్త సంచలనం సృష్టించారు. మూడు రోజుల క్రితం, ఆయన హైదరాబాద్‌లోని వైఎస్ షర్మిల నివాసానికి Read more

Visakhapatnam:రుషికొండ బీచ్‌కు మళ్ళీ బ్లూఫాగ్‌ గుర్తింపు
Visakhapatnam:రుషికొండ బీచ్‌కు మళ్ళీ బ్లూఫాగ్‌ గుర్తింపు

విశాఖపట్నం రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు మరోసారి లభించింది. 2020లో తొలిసారిగా ఈ గుర్తింపును పొందిన రుషికొండ బీచ్, కొన్ని కారణాలతో ఇటీవల ఈ హోదాను Read more

Chandrababu : ఈనెల 25న కుప్పంలో చంద్రబాబు పర్యటన
We will brighten the lives of fishermen.. CM Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈ నెల 25న తన స్వగ్రామం కుప్పాన్ని (Kuppam) సందర్శించనున్నారు. చిత్తూరు జిల్లాలోని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×