AP 10th Results: రేపే ఏపీలో టెన్త్ ఫ‌లితాలు విడుదల

AP 10th Results: రేపే ఏపీలో టెన్త్ ఫ‌లితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఇది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించిన ప్రకారం, ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను రేపు ఉదయం, అంటే ఏప్రిల్ 23, 2025న విడుదల చేయనున్నారు. ఇది తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisements

ఇక‌, ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి పబ్లిక్‌ పరీక్షలకు 6.19 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను ప్ర‌భుత్వ‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు. దీనికోసం ముందుగా 9552300009 అనే నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. వాట్సాప్‌ను ఓపెన్ చేసి, ఆ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపించండి. వెంటనే మీకు ఎంపికల మెసేజ్ వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత పదో తరగతి ఫలితాల లింక్ వస్తుంది. మీరు మీ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే, ఫలితాలు పీడీఎఫ్ రూపంలో అందిస్తారు.

Read also: Secretariat Staff : మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?

Related Posts
ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి
ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి

ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది ప్రతి భారత పౌరుని ప్రత్యేకంగా గుర్తించే 12 అంకెల ఒక ఐడీ నంబర్ అందిస్తుంది. Read more

PK PM : భారత్ ను రెచ్చగొడుతున్న పాక్ ప్రధాని
pakistan pm Shehbaz Sharif

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై నాలుగు రోజుల అనంతరం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్ తమపై అనవసరంగా నిందలు మోపుతోందని ఆరోపిస్తూ, తమ దేశం Read more

Tirumala: మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. టీటీడీ ఆగ్రహం !
Once again, a plane flies over Srivari Temple.. TTD is angry!

Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం Read more

అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం సుంకం: వైట్‌హౌజ్
India imposes 150 percent tariff on American liquor: White House

న్యూయార్క్ : భారత్‌పై శ్వేత సౌధం కీల‌క ఆరోప‌ణ చేసింది. అమెరికా మ‌ద్యం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై భార‌త్ అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు చెప్పింది. అమెరిక‌న్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×