Another program begins in AP today

‘E-check’: నేడు ఏపీలో మరో కార్యక్రమానికి శ్రీకారం

‘E-check’: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఏపీలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘స్వర్ణాంధ్ర-2047’ సంకల్పంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు ‘ఇ-చెక్‌’ థీమ్‌తో కార్యక్రమం చేపట్టనున్నారు. ఇ-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్‌ చేయనున్నారు.

Advertisements
నేడు ఏపీలో మరో కార్యక్రమానికి

ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు

ఇ-చెక్‌ అంటే అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లోని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి రీయూజ్ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాల నిర్వహణకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని SHG సభ్యులను గుర్తించాలని వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనేది E-వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు.

Read Also: నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం..

Related Posts
CHINA: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: చైనా
CHINA: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం: చైనా

చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడుస్తూ ఉంటే, దానికి చైనా వత్తాసు పలుకుతోంది. పాకిస్థాన్​ తన సార్వభౌమాధికారం, Read more

Bike accident: భార్య భర్తలు బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం
Bike accident: భార్య భర్తలు బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం

అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా కేసనకర్రుకు చెందిన కల్యాణపు రామదుర్గ (28)కి, కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన విన్నకోట మోహనకృష్ణతో 9 నెలల క్రితం Read more

మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం!
International Day for the Elimination of Violence against Women

ప్రతి సంవత్సరం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకూ, ప్రపంచవ్యాప్తంగా "మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం" (International Day for the Elimination of Read more

Banana Farmers : అరటి రైతులకు రూ.1.10 లక్షలు – అచ్చెన్న
banana farmers

ఆంధ్రప్రదేశ్‌లో వడగండ్ల వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×