hydraa ranganadh

హైడ్రాకు మరో అధికారం..

అక్రమ నిర్మాణాల ఫై ఉక్కుపాదం మోపేలా రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ కు అనేక ఆదేశాలు ఇవ్వగా..తాజాగా మరో అధికారం లభించింది.ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు జీహెచ్ఎంసీ చట్టంలోని అధికారాలను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ మాట్లాడుతూ… నగర పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు సంబంధించి ఇకపై హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందన్నారు.

జీహెచ్ఎంసీ చట్టసవరణతో హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు వచ్చాయన్నారు. ఇకపై ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రానే నోటీసులు ఇస్తుందని వెల్లడించారు. కూల్చివేతలు, స్వాధీనం సహా తదితర అధికారాలన్నీ హైడ్రాకు లభించాయని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల హైడ్రా మరింత బలపడిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీల్లో పురపాలక చట్టం ప్రకారం హైడ్రా నడుచుకుంటుందన్నారు.

Related Posts
భూమిని చేరుతున్న 5 గ్రహశకలాల ముప్పు?
భూమిని చేరుతున్న 5 గ్రహశకలాల ముప్పు?

నాసా ప్రకారం, ఈ రోజు ఐదు గ్రహశకలాలు భూమి వైపు ప్రయాణిస్తూ భయంకరమైన సమీపానికి చేరుకోనున్నాయి. ఇవి భూమికి ప్రమాదమా? ఈ అంశంపై నాసా అందించిన నివేదిక. Read more

ట్రంప్, ఎలోన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు
ట్రంప్, ఎలోన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు

బుధవారం అమెరికాలోని వివిధ నగరాల్లో, ట్రంప్ పరిపాలన యొక్క ప్రారంభ చర్యలను నిరసిస్తూ నిరసనకారులు గుమిగూడారు. వారు ట్రంప్, ఎలోన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. Read more

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 56 సంవత్సరాల తరువాత గయానాను సందర్శించారు
modi guyana

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం గయానాను సందర్శించి, 56 సంవత్సరాల తరువాత గయానా వెళ్లిన మొదటి భారత ప్రధాని అయ్యారు. ఆయన గయానా రాజధాని Read more

సుజ్లాన్ గ్రీన్ స్కిల్ ప్రోగ్రామ్
Suzlan and Andhra Pradesh join hands for Green Skill Programme

భారతదేశం యొక్క అతిపెద్ద గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు పునాది వేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసాయి. ఇది 12,000 మంది ట్రైనీలకు సాధికారత కల్పించడం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *