harshasai

హర్షసాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు

AP: తనను యూట్యూబర్ హర్షసాయి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి మరోసారి నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి పేరుతో హర్ష సాయి, అతడి కుటుంబం తనను మోసం చేశారని కొద్దీ రోజుల క్రితం బాధిత యువతీ పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు హర్షసాయి ఫై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసారు. గత పది రోజులుగా హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నప్పటికీ సాయి జడ మాత్రం దొరకడం లేదు. ముంబై , గోవా , బెంగుళూర్ తదితర ప్రాంతాల్లో గాలింపు చేసిన సాయి మాత్రం దొరకలేదు.

ఇదిలా ఉంటె హర్షసాయి తనపై సోషల్ మీడియాలో కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నాడని బాధిత యువతీ మరో ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. ట్రోలింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Posts
షాంఘై సదస్సు..ఇస్లామాబాద్ చేరుకున్న మంత్రి జైశంకర్..పాక్‌ కీలక వ్యాఖ్యలు
Minister Jaishankar arrived in Islamabad. Pakistan key comments

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ నిన్ననే (మంగళవారం) ఇస్లామాబాద్ చేరుకున్నారు. Read more

సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
CM Chandrababu brother Ramamurthy Naidu passed away

హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో Read more

ఏపీలో ఈరోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు
Free gas cylinder guarantee scheme to be implemented in AP from today

అమరావతి: ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నవంబర్ 1వ తేదీ శుక్రవారం నుంచి అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు Read more

వచ్చే నెలాఖరు వరకు ఖరీఫ్ ధాన్యం సేకరణ
Kharif grain

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ధాన్యం విక్రయానికి నోచుకోని రైతులకు మరింత సౌలభ్యం కలుగనుంది. Read more