Andhrapradesh: ఈ నెల 23 న ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

Andhrapradesh: ఈ నెల 23 న ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తరుణంలో, ఇప్పుడు పదో తరగతి ఫలితాల తేదీలను అధికారికంగా ఖరారు చేశారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్లతో పాటుగా మార్కుల మెమోలను అభ్యర్ధుల వాట్సాప్ కు పంపేలా నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisements

ఏపీలో పదో తరగతి ఫలితాల తేదీ ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) ఫలితాలను ఈ ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మాధ్యమం విద్యార్థులు- 5,64,064, తెలుగు మాధ్యమం విద్యార్థులు- 51,069 ఈ ఏడాది ఫలితాల ప్రకటన మరింత సాంకేతిక ఆధారంగా జరగనుంది. విద్యార్థులు వారి ఫలితాలను సాధారణ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా పొందే అవకాశం కల్పించారు.

ఫలితాల కోసం వాట్సాప్ సేవలు

విద్యార్థులు తమ SSC ఫలితాలను మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా సులభంగా పొందొచ్చు. ఫలితాల కోసం విద్యార్థులు వాట్సాప్‌ నెంబర్ 9552300009 లేదా అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. ఫలితాలను పొందేందుకు ఇది ఒక సులభమైన మార్గం.

Read also: ‘E-check’: నేడు ఏపీలో మరో కార్యక్రమానికి శ్రీకారం

Related Posts
Andhra Pradesh: అమరావతి పలు అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
Andhra Pradesh: అమరావతి పలు అభివృద్ధి కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలకమైన నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది.రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు, పరిపాలనా పరమైన పలు Read more

నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో ఆనవాయితీగా నాగర్‌ కర్నూల్ జిల్లాలోని సొంతూరు కొండారెడ్డిపల్లెలో, ఆ Read more

Nandini Gupta: రామప్ప ఆలయ సందర్శనలో మిస్ ఇండియా నందిని గుప్తా
Nandini Gupta: రామప్ప ఆలయ సందర్శనలో మిస్ ఇండియా నందిని గుప్తా

2023 మిస్ ఇండియా విజేత నందిని గుప్తా రామప్ప దేవాలయ సందర్శన 2023 మిస్ ఇండియా విజేత నందిని గుప్తా, శనివారం సాయంత్రం ములుగు జిల్లాలోని ప్రఖ్యాత Read more

Murali Nayak: వీర జవాన్ మురళీనాయక్‌ కుటుంబానికి ₹50 లక్షల సహాయం అందచేసిన నారా లోకేశ్
Murali Nayak: వీర జవాన్ మురళీనాయక్‌ కుటుంబానికి ₹50 లక్షల సహాయం అందచేసిన నారా లోకేశ్

దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి సైనికుడికి భారత దేశం గౌరవం ఇవ్వడం ఒక బాధ్యత మాత్రమే కాకుండా, ఒక ఋణం. అలాంటి ఉదాహరణే శ్రీ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×