Telugu News:PM Modi Visit:కర్నూల్‌లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు(PM Modi Visit) ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రధాని రాకను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ సభను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రీతిలో నిర్వహించబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. Konda Lakshma Reddy: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత కర్నూలు అభివృద్ధి, టూరిజం కారిడార్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్ మంత్రి టీజీ భరత్(Minister … Continue reading Telugu News:PM Modi Visit:కర్నూల్‌లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు