Telugu news: Minister Satyaprasad: భూమనే పరకామణి కేసు సూత్రధారి

తిరుపతి : ఏడుకొండల వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించుకునే కానుకల లెక్కింపుపరకామణిలో చోరీకి సంబంధించి విచారణ జరుగుతున్న కేసులో సూత్రధారి, పాత్రధారి వైసిపి నేత భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy)యేనని తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్(Minister Satyaprasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసులో అతి త్వరలో విచారణ నివేదిక ఇస్తారని, నిందితులెవరో తెలిసిపోతుందని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. Read Also: Tirumala: వైకుంఠ ద్వార దర్శనం.. … Continue reading Telugu news: Minister Satyaprasad: భూమనే పరకామణి కేసు సూత్రధారి