Breaking News – CII Summit Vizag : CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు – రాష్ట్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడి ఆకర్షణలో మరో మైలురాయిని అందుకుంది. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సు తొలి రోజునే మొత్తం 365 సంస్థలతో రూ. 8,26,668 కోట్ల పెట్టుబడుల MoUలు కుదిరాయని ప్రభుత్వం ప్రకటించింది. సమ్మిట్‌కు ముందు రోజున కూడా పెట్టుబడిదారులు భారీ స్పందన కనబరచడంతో, మొత్తం కార్యక్రమం ప్రారంభం వరకు 400 MoUలు, రూ. 11,99,971 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు నమోదు అయ్యాయి. ఈ సంఖ్యలు ఏపీపై పెట్టుబడిదారుల నమ్మకం ఎంతగా పెరిగిందో చూపిస్తున్నాయి. Local Body … Continue reading Breaking News – CII Summit Vizag : CII సదస్సు.. 13 లక్షల ఉద్యోగాలు – రాష్ట్ర ప్రభుత్వం