Amrapali approached Telangana High Court

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఆమ్రపాలి

హైరదాబాద్‌: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును ఆమె ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆమెతో పాటు రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ లు కోర్టులో పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ ఈ పిటిషన్ పై విచారించనుంది.

తమకు కేటాయించిన రాష్ట్రాల్లో అక్టోబర్ 16న రిపోర్ట్ చేయాలని ఈ నెల 9న డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను క్యాట్ లో సవాల్ చేశారు ఐఎఎస్ అధికారులు. అయితే డీఓపీటీ ఆదేశాలను పాటించాలని క్యాట్ అక్టోబర్ 15న ఆదేశించింది. ఈ ఆదేశాలను ఐఎఎస్ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు.

Related Posts
మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ : ఏపీ ప్ర‌భుత్వం
Mega DSC Notification in March .. AP Govt

మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ : అమరావతి: ఏపీ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు శుభవార్త చెప్పింది. ఈ మార్చిలో 16,247 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ Read more

ఎన్టీఆర్ ఘాట్లో జూ.ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నివాళులు
NTR Pays Tributes To NTR

సినిమా రంగం మరియు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన లెజెండరీ నటుడు, గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ఈరోజు. ఈ Read more

తెలంగాణ అసెంబ్లీకి ఆటోలు నడిపిన బీఆర్‌ఎస్ నేతలు ఆటో డ్రైవర్‌లకు సహాయం చేయాలని డిమాండ్
తెలంగాణ అసెంబ్లీకి ఆటోలు నడిపిన బీఆర్‌ఎస్ నేతలు ఆటో డ్రైవర్‌లకు సహాయం చేయాలని డిమాండ్

కేటీఆర్ నేతృత్వంలో నాయకులు, ఆటో రిక్షాలను నడుపుతూ తెలంగాణ శాసనసభకు వెళ్లారు. ఆటో డ్రైవర్‌ల కోసం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై ఈ నిరసన చేపట్టారు. కేటీఆర్‌తో Read more

గేమ్ ఛేంజర్: 4 పాటలకు 75 కోట్లు!
గేమ్ ఛేంజర్: 4 పాటలకు 75 కోట్లు!

రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలోని నాలుగు పాటలను చిత్రీకరించడానికి దర్శకుడు శంకర్ ₹75 కోట్లు ఖర్చు చేసినట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *