babu amithsha

చంద్రబాబు విందుకు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు ఏపీకి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్ళి, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. తరువాత విజయవాడలోని ఓ హోటల్లో బస చేయనున్నారు. అక్కడే ఆయన స్థానిక నేతలతో ఇతర కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు అమిత్ షా గన్నవరం సమీపంలోని NIDM (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్) సెంటర్ ప్రారంభించనున్నారు.

ఈ కేంద్రం, రాష్ట్రంలో విపత్తుల నిర్వహణకు సహకారం అందించడానికి కీలకమైనది. అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ బెటాలియన్ విపత్తుల సమయంలో సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాటైనది. అలాగే అమిత్ షా డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై చర్చ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Related Posts
రేపు టీడీపీలో చేరనున్న మోపిదేవి, మస్తాన్ రావు
masthan rao

ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు Read more

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు..ఉదయం 9 గంటల వరకూ 6.61 శాతం పోలింగ్‌..
Maharashtra and Jharkhand assembly elections. 6.61 percent polling till 9 am

ముంబయి: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జార్ఖండ్ విషయంలో కొంత ప్రశాంతత ఉండగా.. మహారాష్ట్రలో మాత్రం ఎన్నికల రోజున కూడా రాజకీయ హడావుడి కనిపిస్తోంది. Read more

తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
Threats to blow up Telangana Secretariat

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా Read more

పిక్నిక్ వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్..
gang rape on pharmacy stude 1

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని రేవా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఐదుగురు దుండుగులు ఒక మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వివాహిత దంపతులు పిక్నిక్‌ కోసం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *