Aam Aadmi Party will not op

రెండు రాష్ట్రాల్లో ఖాతా తెరువని ఆప్

జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డకౌట్ అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులు కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. హరియాణాలో అధికార బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజారిటీ మార్క్ కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో ఆధిక్యంలోకి వచ్చినా కాంగ్రెస్ తర్వాత వెనుబడి రెండో స్థానానికే పరిమితమైంది. రైతు చట్టాల వ్యతిరేక నిరసనలు, రెజ్లర్స్ ఆందోళనలు ఈ సారి బీజేపీని అధికారంలోకి రాకుండా చేస్తాయని భావించారు. వినేశ్ ఫొగాట్, పునియా రెజ్లర్లు కూడా బీజేపీకి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేరారు. అయినా అవన్నీ బీజేపీపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ప్రజలు కమలదళానికే జై కొట్టారు.

Related Posts
నితీష్ రెడ్డి కి వైస్ జగన్ అభినందనలు
Jagan congratulates Nitish Reddy

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి అద్భుత సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. ఈ విజయాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ Read more

ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూరు కు ప్రధాని మోదీ
PM Modi to visit France in February

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్ళనున్నారని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో జరిగే Read more

నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం
Lord Mallana Wedding

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది. స్వామి కళ్యాణం ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ప్రత్యేకంగా Read more

కేజ్రీవాల్‌పై హర్యానా ప్రభుత్వం దావా

రాష్ట్రంలోని అధికార బీజేపీ యమునా నీటిలో విషం కలుపుతోందన్న ఆరోపణపై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ప్రభుత్వం దావా వేయనుందని, తమ పార్టీ ఎన్నికల సంఘాన్ని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *