pawan paul

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. పవన్ పై 14 సెక్షన్ల కింద గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ తరఫున ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ఆయన మాటలు దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీసేవిధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. మొత్తం 14 సెక్షన్లను పవన్ కల్యాణ్ ఉల్లంఘించారని కేఏ పాల్ ఆరోపించారు. అయోధ్య రామాలయ కార్యక్రమానికి కల్తీ జరిగిన లక్షల లడ్డూలను పంపించారన్న ఆరోపణ తీవ్ర నేరమని ఆయన పేర్కొన్నారు.

Advertisements

అయోధ్య కార్యక్రమం జరిగింది జనవరిలో అయితే కల్తీ విషయం బయటపడింది ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న జులైలో అని కేఏ పాల్ అన్నారు. పంజాగుట్ట పోలీసులతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, సీబీఐలకు ఫిర్యాదు కాపీలను పంపనున్నట్లు కేఏ పాల్ తెలిపారు.

Related Posts
ఫిష్ వెంకట్ కు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం
Fish venkat

టాలీవుడ్ కామెడీ విలన్ ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఆర్థికంగా అండగా నిలుస్తూ డిప్యూటీ సీఎం పవన్ Read more

పోలీసుల విచారణ తర్వాత వర్మ వివాదాస్పద పోస్ట్
పోలీసుల విచారణ తర్వాత వర్మ వివాదాస్పద పోస్ట్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన చిత్రాలు పోస్ట్ చేశారనే ఆరోపణలపై శుక్రవారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో Read more

Telangana: తెలంగాణలో భూకంప సూచనలు

తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్’ అనే సంస్థ జారీ చేసిన హెచ్చరికలు ప్రజల్లో గణనీయమైన ఆందోళన Read more

మహా కుంభ్ మేళాలో జై షా ICC చైర్మన్ షాకింగ్ ఎంట్రీ
మహా కుంభ్ మేళాలో జై షా, ICC చైర్మన్ షాకింగ్ ఎంట్రీ

జై షా, ICC చైర్మన్ మరియు BCCI మాజీ కార్యదర్శి, తన కుటుంబంతో కలిసి 2025 మహా కుంభ్ మేళాలో పాల్గొనడానికి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. షా, క్రికెట్ Read more

Advertisements
×