Headlines
andhra pradesh

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియ‌మితుల‌య్యారు. మూడేళ్ల‌పాటు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. కాగా, ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ నీట్ బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ స‌భ్యుడిగా ప్రొఫెస‌ర్ మ‌ధుమూర్తి కొన‌సాగుతున్నారు. ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి మూడేళ్ల‌పాటు తన సేవలు ఇవ్వనున్నారు. నిక్కచ్చి అధికారిగా ఆయనకు పేరు వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *