10 Labourers Killed In Truc

ట్రాక్టర్లు ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం

ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు … 13 మంది రోజువారీ కూలీలు భదోహ జిల్లాలో పని ముగించుకొని తిరిగి వారణిసి వైపు వెళుతుండగా, నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కచ్వా సరిహద్దు జిట్‌ రోడ్‌ లో ప్రమాదం జరిగింది.

ఓ ట్రక్కు అదుపుతప్పి ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మరణించారు.మరో ముగ్గురు కూలీలు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన కూలీలను వెంటనే బనారస్‌ హిందూ యూనివర్శిటీ ట్రామా సెంటర్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts
హైదరాబాద్ లో రెండు చోట్ల హాష్ ఆయిల్ సీజ్
Hash oil

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో 300 ఎం.ఎల్. హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ అధికారులు సీజ్ చేశారు. బండ్లగూడలో ఓ కిలేడి లేడీ రహస్యంగా హాష్ ఆయిల్ విక్రయిస్తున్నట్లు Read more

బిట్కోయిన్ కొత్త రికార్డు : పెట్టుబడిదారులకు భవిష్యత్తు ఏమిటి?
bitcoin

బిట్కోయిన్ ధర $75,000కి చేరుకోవడం, ఇప్పుడు ఒక చరిత్రాత్మక స్థాయికి చేరుకుంది. ఈ ధర పెరుగుదల ప్రధానంగా సంస్థలు, పెద్ద పెట్టుబడిదారులు బిట్కోయిన్‌పై చూపుతున్న ఆసక్తి మరియు Read more

మణిపూర్ లో కొనసాగుతున్న ఘర్షణలు.
మణిపూర్ లో కొనసాగుతున్న ఘర్షణలు.

మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి పాలన విధించారు.తాజా గా నిర్ణయం తీసుకున్నారు. గత రెండు ఏళ్లుగా కుకీ, మెయితీ తెగల Read more

కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా
కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై Read more