babu sharmila

‘బాబు – షర్మిల’ ల ముసుగు తొలిగిపోయింది అంటూ వైసీపీ ట్వీట్

జగన్, షర్మిలకు నెలకొన్న ఆస్తి వివాదంపై టీడీపీ ట్వీట్ చేయడంపై వైసీపీ స్పందించింది. ‘ముసుగు తొలగిపోయింది. పక్క పార్టీ నేతల వ్యక్తిగత విషయాలను టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టినప్పుడే మీరంతా ఒకటేనని స్పష్టమైంది. అనుబంధాల గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తన ఆస్తుల్లో తోబుట్టువులకు చంద్రబాబు ఎంతిచ్చారు? ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవలేదా? హరికృష్ణను, తనతో పాటు హెరిటేజ్ పెట్టిన నటుడ్ని గెంటేయలేదా?’ అని నిలదీసింది.

Related Posts
బిహార్ మత్తు నిషేధంపై హైకోర్టు ఆగ్రహం..?
patna high court

బిహార్ రాష్ట్రంలో మత్తు నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో, పాట్నా హైకోర్టు బిహార్ ప్రభుత్వానికి తీవ్ర సమీక్ష చేసింది. కోర్టు, ఈ నిషేధం బిహార్ అధికారులకు పెద్ద Read more

గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్..
'Game changer' police instr

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ మూవీ లో రామ్ చరణ్ Read more

ట్రంప్ అధికారంలో ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగుస్తుంది: జెలెన్స్కీ
trump zelensky

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోతుందని ,అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తరువాత ఆయనతో Read more

ఎన్నో ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చాయి కానీ.. శ్రీలీల
sreeleela pushp2

హీరోయిన్ శ్రీలీల తన కెరీర్‌లో చాలా ఐటెమ్ సాంగ్స్ ఆఫర్లు వచ్చినప్పటికీ, వాటిని తిరస్కరించానని చెప్పుకొచ్చింది. "పుష్ప-2" సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించినట్లు ఆమె రాబిన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *