pattabhi jagan

తాడేపల్లి ఇంటికి ఊడిగం చేసే ముఠా ఆ వ్యక్తులు – పట్టాభి

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. జగన్-షర్మిల ఆస్తుల పంపకం వివాదంపై స్పందించారు. జగన్ కుటుంబంలో ఫ్యామిలీ డ్రామా నడుస్తుందని, తాడేపల్లి ఇంటికి విధేయంగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి వ్యక్తులు జగన్ ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మగా మారిందనే ఆరోపణలను పట్టాభిరామ్ ఖండించారు. 2019లో షర్మిల, జగన్ మధ్య ఒక ఎంవోయూ కుదిరిందని, ఆస్తుల పంపకం విషయమై ఉన్న ఒప్పందాన్ని జగన్ అనుసరించకుండా, తన పైన, తల్లిపైన కేసులు పెట్టారని షర్మిల ఆరోపణ చేస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు సమక్షంలో ఈ ఎంవోయూ జరిగిందా? జగన్-షర్మిల కుటుంబ వ్యవహారంలో చంద్రబాబుకు ఏ విధమైన సంబంధం ఉందా? అని ప్రశ్నిస్తూ, జగన్ కుటుంబ విషయాల్లో టీడీపీ నాయకుడు చంద్రబాబును అనవసరంగా లోనిచేయవద్దని హితవు పలికారు. జగన్ తన తల్లి, చెల్లిని కోర్టు సమస్యల్లోకి ఈడ్చడమే కాకుండా, దీన్ని “ఘర్ ఘర్ కీ కహానీ” అని సమర్థించారని పట్టాభి విమర్శించారు.

Related Posts
తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల జాతర
new jobs notification in Te

తెలంగాణలో విద్యుత్ శాఖలో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు డిస్కంలు సిద్ధమవుతున్నాయి. విద్యుత్ శాఖలో మొత్తం 3,260 పోస్టులను భర్తీ చేయాలని అధికారులు Read more

రెండోసారి ప్రపంచ విజేతగా భారత్..
రెండోసారి ప్రపంచ విజేతగా భారత్..

మలేషియాలో భద్రాచలం పేరు ఇప్పుడు మంచి పేరుతో మార్మోగిపోతోంది.దీని కారణం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఈ ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష అండర్ 19 మహిళల Read more

కేటీఆర్‌ లాయర్లను అనుమతించని ఏసీబీ..
ACB officials who did not allow KTR's lawyers

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఫార్మూలా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బంజారాహిల్స్ ఏసిబి వద్ద కేటీఆర్ వాహనాన్ని Read more

RSS సభ్యులకు యావజ్జీవ శిక్ష
RSS leaders

కేరళలో 19 ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ హత్యకేసులో 9 మంది RSS సభ్యులకు తలస్సేరి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసు 2005 అక్టోబర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *