ktr comments on congress government

కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ మారింది – కేటీఆర్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో, శివసేన నాయకుడు కిరణ్ పావాస్కర్ తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలనీ, భద్రతను కట్టుదిట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక నుంచి మహారాష్ట్రకు వందల కోట్ల నగదును తరలించే అవకాశం ఉంది” అని తెలిపారు.

ఈ నగదును మహా వికాస్ అఘాడీకి ఖర్చు పెట్టే అవకాశముందని పావాస్కర్ చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ కూడా స్పందించారు, “కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా మార్చింది” అని అన్నారు. అలాగే, “ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల కోసం నిధులు సమకూర్చడం జరుగుతోంద”ని ఆరోపించారు.

Related Posts
నేడు పోలీసుల విచారణకు అల్లు అర్జున్..!
Allu Arjun will be questioned by the police today.

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన Read more

మంటల్లో దగ్ధమైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు
Diwakar travels bus caught fire in anantapur

అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల బారిన పడ్డాయి. అందులో Read more

జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
Terror attack on Army vehicle in Jammu and Kashmir

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులు భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఉగ్రవాదులు ఇటు ఇటుగా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఖ్నూర్‌ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై Read more

కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
CM Revanth's request to the

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *