ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొర్రా గోపీమూర్తి

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బొర్రా గోపీమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆయనతో ప్రమాణం చేయించారు.

అనంతరం బొర్రా గోపీమూర్తికి మండలి ఛైర్మన్ శుభాకాంక్షలు తెలిపి, శాసన మండలికి సంబంధించిన నియమ, నిబంధనలు, కార్యకలాపాల పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఎమ్మెల్సీలు కె.ఎస్. లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఉపాధ్యాయులు, నూతన ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts
కోల్ కతా డాక్టర్ మర్డర్ కేసులో దోషికి జీవిత ఖైదు
rg kar

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ కమ్ ఆస్పత్రిలో 31 ఏళ్ల డ్యూటీ డాక్టర్ పై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనలో సీల్దా Read more

దారుణంగా పతనమైన రూపాయి విలువ
indian currencey

రోజురోజుకు రూపాయి మారకం విలువ పడిపోతూ వున్నది. నేడు దారుణంగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే తొలిసారి 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ Read more

సైబర్ స్కామింగ్ ను అడ్డుకున్న త్రిసూర్ పోలీసు..
scammer

త్రిసూర్ పోలీసు శాఖ ఒక స్కామర్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు ఒక హాస్యకరమైన సంఘటన జరిగింది. ఒక స్కామర్, ముంబై పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని ప్రజలను Read more

  ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల‌కు గుడ్‌న్యూస్
nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌-2025ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌లో షెడ్యూల్ కులాలు, తెగ‌ల‌కు చెందిన‌ మ‌హిళ‌ల‌కు కేంద్రం తీపి క‌బురు చెప్పింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *