uttam

హైడ్రా కూల్చివేతలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అనుమతులు ఉన్న నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసారు. హైడ్రా కూల్చివేతలు శాసనబద్ధమైన చర్యలలో భాగమని తెలియజేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో మెట్రో విస్తరణ మరియు ఇతర పెద్ద ప్రాజెక్టులు జరుగుతాయని అన్నారు.

గతంలో హైదరాబాద్ ఓవర్‌ఆల్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం, ఇప్పుడు అదే ప్రామాణికతతో రెజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణాన్ని చేపడుతుందనే విషయాలను మంత్రి ప్రస్తావించారు.

Related Posts
చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి కోమటిరెడ్డి
Law will do its job: Minister Komatireddy

హైదరాబాద్‌: సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని చెప్పారు. Read more

మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?
మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?

కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇచ్చింది. అంత్యక్రియల అనంతరం, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ Read more

లడ్డూ మహోత్సవంలో విషాదం.. ఏడుగురు మృతి
7 Dead, Over 50 Injured After Wooden Stage Collapses During 'Laddu Mahotsav' in UP's Baghpat

ఉత్తరప్రదేశ్‌: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళ వారం రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌ లో ఆదినాథుడి ఆలయంలో నిర్వహిస్తున్న నిర్వాణ లడ్డూ ఉత్సవంలో ఒక్కసారిగా Read more

సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌
Delhi Ex CM Arvind Kejriwal Vacates Official Home With Family

Delhi Ex-CM Arvind Kejriwal Vacates Official Home With Family న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *