director of revenue intelligence

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ అధికారులు మెరుపు దాడులు

సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి, వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్ట్ రేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఈ ముఠాకు సంబంధించిన కొందరు నిందితులు అందించిన సమాచారంతో ఒంగోలు నంద్యాల జిల్లాల్లో దాడులు నిర్వహించారు. శ్రీశైలంలో వీటి విక్రయాలు జరుగుతున్న దుకానాలపై దాడులు చేసి సున్నిపెంటకు చెందిన వెంకట రమన,( ఆటో డ్రైవర్) రామాంజనేయులు అనే ఇద్దరిని అదులులోకి తీసుకొని రిమాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు.

సముద్ర భూగర్భంలో ఉండే ఈ జీవరాశులను సేకరించటం అన్నది వైల్డ్ లైఫ్ ఆక్ట్ ప్రకారం నేరమని పులులు సింహాలు జింకలు లాంటి మృగాలను వేటాడితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో ఆ చట్టాల కింద కేసులు నమోదు చేసి శిక్షించడం జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు.
వీటిని ఇంద్రజాలం, దృష్టి ఆకర్షణ పేరుతో ప్ర్రేమ్స్ వేసి అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారంతో దాడులు జరిపినట్టు స్థానిక ఫారెస్ట్ అధికారులు తెలిపారు….

Related Posts
పేర్ని నాని భార్యకు మరోసారి నోటీసులు
ycp perni nani

ఆంధ్రప్రదేశ్ లో పేర్ని నాని భార్యకు సంబంధించి కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా రేషబ్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని Read more

విజయసాయిరెడ్డి కి కౌంటర్ ఇచ్చిన షర్మిల
Vijayasai sharmila

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల వివాదం గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరియు వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ఇటీవల తన వ్యాఖ్యల్లో ఇది Read more

ఏపీలో ఇంటర్ అమ్మాయి దారుణ హత్య
Inter girl brutally murdere

ఏపీలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు , అత్యాచారాలు ఇలా ఎన్నో జరుగుతుండగా..తాజాగా ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. కర్నూలు (D) నగరూరుకు Read more

చంద్రబాబు నాయుడు గారి నివాళి: అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి వేడుకలు
cbn1

డిసెంబరు 25, 2024న, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ శత జయంతి సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ సదైవ్ అటల్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *