Saree for Goddess Padmavati

శ్రీవారి ఆలయం నుండి పద్మావతి అమ్మవారికి సారె

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు.

Related Posts
త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని
Prime Minister who took holy bath at Triveni Sangam

ప్రయాగ్‌రాజ్ : దేశంలో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్​లో ప్రధాని మోడీ పుణ్యస్నానం ఆచరించారు. ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి Read more

త్రిభాషా సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు: స్టాలిన్‌
త్రిభాషా సిద్దాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు: స్టాలిన్‌

త్రిభాషా సిద్ధాంతంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో త్రిభాషా సిద్దాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. Read more

డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల మోసం
డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల మోసం

నాగరాజు అనే వ్యక్తి, స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ ఉద్యోగిగా నటించి ప్రతి వ్యక్తి నుండి 50,000 నుండి 65,000 రూపాయల వరకు వసూలు చేశాడు. Read more

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌
India announce their squad

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) త్వరలో ప్రారంభమవనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించింది, మరియు ఇందులో రోహిత్ శర్మ కెప్టెన్‌గా, జస్ప్రీత్ బుమ్రా వైస్ Read more