jupalli

లండ‌న్ వేదికగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ ప్రారంభించిన మంత్రి జూపల్లి

లండ‌న్ వేదిక‌గా ఎక్సెల్ హాల్స్‌లో జరుగుతున్న 44వ వరల్డ్ ట్రావెల్ మార్ట్ లో తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక స్టాల్‌ను ప్రారంభించారు. ఇందులో తెలంగాణ పర్యాటక ప్రదేశాలు మరియు చారిత్రక ప్రాంతాల ఫొటోలు డిజిటల్ స్క్రీన్లలో ప్రదర్శించబడ్డాయి.

ప్రదర్శనను యూకే (UK) భారత హై కమిషనర్ విక్రమ్ దురై, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హా, గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖంటే, ఒడిషా డిప్యూటీ సీఎం ప్రవతి ఫరీదా తదితరులు హాజరయ్యారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి కోసం ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం.. హైదరాబాద్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చ జరిగింది. పర్యాటక రంగంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపును ప్రపంచానికి పరిచయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Related Posts
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. "జయకేతనం" పేరుతో నిర్వహించే ఈ సభ Read more

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశం
biden zinping

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, శనివారం పెరూ లో జరిగిన ఏషియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) ఫోరమ్ సమ్మిట్ సమయంలో Read more

కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
Power struggle in Karnataka Congress

డీకే శివకుమార్‌ ‘పవర్‌’ను తగ్గించే ముమ్మర ప్రయత్నాలు బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సీఎం పదవిని డీకే శివకుమార్‌కు అందకుండా చేయడానికి సీఎం Read more

కేసీఆర్ పుట్టిన రోజు నాడు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపు
తిరిగి ప్రజల్లోకి చురుగ్గా రానున్న కేసీఆర్

ప్రజలకు సేవ చేయడమే నిజమైన శుభాకాంక్షలు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన రాష్ట్ర Read more