Central cabinet meeting tomorrow

రేపు కేంద్ర కేబినెట్ భేటీ..

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ఈ కేంద్ర కేబినెట్ మీటింగులో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే పలు ప్రాజెక్టులు, అభివద్ధి పథకాలకు కేంద్ర కేబినెట్ నిధులు మంజూరుపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సమాచారం. అదేవిధంగా ఈ నెలలో జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఇస్తున్న హామీల మేరకు కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఉండవచ్చని భావిస్తున్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ , జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా వంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముండగా.. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నందున వాటికి ప్యాకేజీ లేదా కేంద్ర పథకాల్లో మెజార్టీ వాటా ఇవ్వనున్నట్లు కథనాలు వస్తున్నాయి.

Related Posts
జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సరికొత్త రికార్డు
జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో సరికొత్త రికార్డు

జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేరడం పట్ల ఆ పార్టీ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. 2024 ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ట్రైక్ Read more

చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభం
jammu railway division term

అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరానికి Read more

కేదార్‌నాథ్ రోప్‌వేకు కేంద్రం ఆమోదం
Center approves Kedarnath ropeway

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కేదార్ నాథ్ వేళ్లే భక్తులకు శుభవార్త తెలిపింది. సోన్ ప్రయాగ్-కేదార్ నాథ్, హేమకుండ్ సాహిబ్ రోప్ వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ Read more

మన్మోహన్ సింగ్ గౌరవార్థం: నల్ల బ్యాండ్ ధరించిన భారత జట్టు
మన్మోహన్ సింగ్ గౌరవార్థం: నల్ల బ్యాండ్ ధరించిన భారత జట్టు

మన్మోహన్ సింగ్ గౌరవార్థం భారత క్రికెటర్లు నల్ల బ్యాండ్ ధరించారు 2004 నుండి 2014 వరకు భారతదేశానికి రెండు దఫాలుగా ప్రధానమంత్రిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్, Read more