RGV

రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ నోటీసులు

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో ‘వ్యూహం’ సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. ఫైబర్ నెట్ ప్రస్తుత ఛైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు… అప్పటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేశారు.
నింబంధనలకు విరుద్ధంగా..
ఫైబర్ నెట్ ద్వారా టెలికాస్ట్ చేసిన ‘వ్యూహం’ సినిమాకు వ్యూస్ లేకున్నా… ఫైబర్ నెట్ నుంచి రూ. 1.15 కోట్లు చెల్లించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నింబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందుకు 15 రోజుల్లోగా వడ్డీతో సహా ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై వర్మ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related Posts
జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం : బీజేపీ ఎమ్మెల్యే
A huge scam in Jagananna colonies.. BJP MLA

అమరావతి : బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి జగనన్న కాలనీల భూసేకరణలో భూకుంభకోణంపై విచారణ జరిపించాలని కలెక్టర్ కు వినతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న Read more

స్కూల్ యూనిఫామ్ విషయంలో ఏపీ కీలక నిర్ణయం
AP cm chandrababu school un

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్ధుల యూనిఫామ్ విషయంలో ఒక కొత్త మార్పును తీసుకురావాలని నిర్ణయించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను మరింత మెరుగ్గా రూపొందించేందుకు ఈ చర్యలకు Read more

దావోస్ నుంచి ‘ఖాళీ చేతులతో’ వచ్చారు: రోజా
దావోస్ నుంచి ‘ఖాళీ చేతులతో’ వచ్చారు: రోజా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ నుండి తిరిగి వచ్చిన సందర్భంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి మరియు Read more

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..!
sabarimalarailways1

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు అదనపు రైళ్లు..! గుంతకల్లు రైల్వే, డిసెంబరు 10, ప్రభాతవార్త కేరళలోని శబరిమలలో వెలసిన శ్రీ అయ్యప్ప స్వాముల వారి దర్శనార్థం తెలుగు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *