viayasai reddy

రాజ్యసభ సభ్యులపై విజయసాయి కీలక వ్యాఖ్యలు

ఇటీవల ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను కుట్రపూరితంగా ప్రలోభాలకు గురి చేసి లాక్కున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరిచేత రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ప్రమాణం చేయించారు.
వైసీపీ నేతలపై టీడీపీ అక్రమ కేసులు పెట్టి, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని, అంతేకాదు టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికలో అమలు కానీ వాగ్దానాలు చేసి, గెలుపొందిన తర్వాత ప్రజలను విస్మరించారు అని విజయసాయి రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పేదలకు ఇచ్చే ఆర్థిక సాయం అందడం లేదని ఆరోపించారు.

Related Posts
రేషన్ బియ్యం మాయం కేసు..నిందితులకు 12 రోజుల రిమాండ్
12 day remand for the accused in the ration rice misappropriation case

విజయవాడ: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సతీమణి పేర్ని జయసుధకి చెందిన Read more

జగన్ 2.0 వ్యాఖ్యలపై సోమిరెడ్డి రియాక్షన్
jagan2.0

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా "2.0" అనే పదం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ కొత్త నినాదంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి Read more

ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత
ఏపీకి 5 సంస్థలు :మంత్రి సవిత

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సంబంధించి ప్రముఖమైన ఐదు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సంస్థలు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు చేనేత రంగంలో పెట్టడానికి Read more

శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్
శ్రీకాళహస్తిపై భక్తుల ఫిర్యాదు: ఘాటుగా స్పందించిన నారా లోకేష్

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగిన ఒక సంఘటనపై ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత, ఆంధ్రప్రదేశ్ సమాచార, సాంకేతిక మరియు కమ్యూనికేషన్ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *