yediyurappa

యడ్యూరప్పకు బెయిల్ పొడిగించిన హైకోర్టు

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు బెయిల్ పొడిగిస్తూ, ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ ను కర్ణాటక హైకోర్టు పొడిగించింది.
2024 ఫిబ్రవరిలో బెంగళూరు నివాసంలో తన 17 ఏళ్ల కూతురుని యడ్యూరప్ప వేధించారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదయింది. ఫిర్యాదు చేసిన మహిళ గత ఏడాది మేలో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించింది. కాగా యడ్యూరప్పను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని కోరుతూ బాధితురాలి సోదరుడు జూన్ లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

Related Posts
2024లో ఫాస్ట్‌ట్యాగ్ టోల్ ఆదాయం!
2024లో ఫాస్ట్ ట్యాగ్ టోల్ ఆదాయం!

డిసెంబర్ 2024 నాటికి, దేశంలోని 1,040 టోల్ బూత్‌ల ద్వారా టోల్ టాక్స్ వసూళ్లు రూ.68,037.60 కోట్లను చేరుకున్నాయి. ఇది 2023లో సేకరించిన రూ.62,293.4 కోట్లతో పోలిస్తే Read more

2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా ప్రకటన
Amit Shah is going to visit AP

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని Read more

ఢిల్లీలో పెరిగిన పొగమంచుతో ఐదు విమానాలు రద్దు
domestic flights

దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు ఆవహించడంతో వాహనదారులు తంటాలుపడుతున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో దట్టంగా Read more

NHRC చీఫ్ నియామకంపై కాంగ్రెస్ ఆందోళన
NHRC చీఫ్ నియామకంపై కాంగ్రెస్ ఆందోళన

మానవ హక్కుల ప్యానెల్ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అసంతృప్తి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖర్గే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) చైర్‌పర్సన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *