sithakka

మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సియోల్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని, నవంబర్ 1 నుంచి 8 వరకు కీలక నేతలు జైలు పాలవుతారని, తాము ల్యాండ్ కబ్జా మరియు ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. తాజాగా పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. శుక్రవారం ఆమె ఓ మీడియా చానల్‌ ప్రతినిధితో మాట్లాడారు. నవంబర్‌లో బిఆర్ఎస్ కీలక నేతలు తప్పకుండా లోపలికి వెళ్తారని అన్నారు.

దీపావళి పండుగకు ముందే ఈ వివాదాలు పెద్ద దుమారాన్ని రేపుతాయని సూచన చేయడంతో పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ, “తెలంగాణలో మంత్రి పొంగులేటి చేసిన బాంబు వ్యాఖ్యల వెనుక ఆయనపై జరిగిన ఈడీ దాడుల గురించి మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? దాడుల్లో దొరికిన నోట్ల కట్టలు, పాముల విషయం చెప్తారా?” అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై తమ కౌంటర్లు ఇస్తూ, ఈ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకూ ఈ అంశంపై పలువురు రాజకీయ నాయకులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేయడం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

Related Posts
ప్రపంచ అంగవైకల్యం దినోత్సవం..
World Prematurity Day

ప్రతి సంవత్సరం నవంబర్ 17న ప్రపంచ అంగవైకల్యం దినోత్సవం (World Prematurity Day) జరుపుకుంటాం. ఈ రోజు, మార్చ్ ఆఫ్ డైమ్ (March of Dimes) సంస్థ Read more

లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్
లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటున్నా మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించినట్లు Read more

వైసీపీ ఫీజు రీయింబర్స్మెంట్ ధర్నా వాయిదా
Fee Reimbursement

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న నిర్వహించాల్సిన ధర్నాను వాయిదా వేస్తున్నట్లు వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ ధర్నా కొత్త Read more

శ్రీవారి ఆలయం నుండి పద్మావతి అమ్మవారికి సారె
Saree for Goddess Padmavati

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ప్రతి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *