chanrdrababu

భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, అధికారులు తీసుకుంటున్న చర్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టు తెలిపారు.

ap cyclone


రైతులకు సాయం
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని… వర్షాల అనంతరం పంట నష్టం వివరాలను సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రైతులకు అందేలా చూడాలని చెప్పారు. అన్ని స్థాయుల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండి పని చేయాలని ఆదేశించారు.

Related Posts
జనసేన ఎమ్మెల్యేలపై చంద్రబాబు కు టీడీపీ నేతల పిర్యాదు
TDP leaders complain to Cha

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, TDP ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టం చేశారు. ముఖ్యంగా, జనసేన పార్టీతో సహకారంలో లోపం ఉంటుందని Read more

నారా దేవాన్ష్ ని అభినందించిన పవన్ కళ్యాణ్
నారా దేవాన్ష్ ని అభినందించిన పవన్ కళ్యాణ్

ఐటీ, హెచ్‌ఆర్‌డీ మంత్రి నారా లోకేష్ కుమారుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ ఇటీవల 175 చెస్ పజిల్స్‌ను కేవలం 11 Read more

APలో రూ.14వేల కోట్ల పెట్టుబడులు – TG భరత్
Orvakallu Industrial Park

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో రూ.14వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ విషయాన్ని వెల్లడించారు. జపాన్‌కు చెందిన యిటోయే Read more

తిరుపతికి పవన్ కళ్యాణ్
pawan tirupathi

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లనున్నారు. రాత్రి టికెట్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి ఆయన ఈ పర్యటన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *