polavaram

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పై జగన్ ..చంద్రబాబు కు ట్వీట్

పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రం 41.15 మీటర్లకు పరిమితం చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం పట్ల YS జగన్ విమర్శలు చేశారు. ఈ నిర్ణయం వల్ల పోలవరం ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో నీటి సరఫరా కుదరదని, ముఖ్యంగా కుడి, ఎడమ కాల్వలకు నిరంతర నీటి సరఫరా చేయడం అసాధ్యమవుతుందని జగన్ చెప్పారు. “పంటలకూ, విశాఖపట్నం తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి ఈ ఎత్తు తగ్గింపు ప్రతికూల ప్రభావం చూపుతుందని” తెలిపారు.

అదనంగా, NDAలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయంపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. “ఎందుకు కేంద్రానికి విరుద్ధంగా నిరసన తెలిపే ధైర్యం చేయలేకపోయారు? దేనికి లాలూచి పడి ఈ విషయాన్ని మౌనంగా ఆమోదించారు?” అంటూ జగన్ ప్రశ్నించారు.

Related Posts
యుద్దభూమిలోకి అడుగుపెట్టిన పుతిన్
Russian President Vladimir Putin enters the battlefield

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టారు. పశ్చిమ రష్యా లోని కర్క్స్‌ లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ ప్రాంతంలోని కొంత Read more

‘శీష్ మహల్‌’పై విచారణకు ఆదేశించిన కేంద్రం
Center has ordered an inquiry into 'Sheesh Mahal'

కేజ్రీవాల్‌ను వెంటాడుతున్న కష్టాలు న్యూఢిల్లీ: ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి.. నిరాశలో ఉన్న కేజ్రీవాల్‌కు కేంద్రం షాకిచ్చింది. ‘శీష్ మహల్’ అక్రమాలపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. బంగ్లా Read more

రేపు సీఎల్పీ సమావేశం
revanth

తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ Read more

త్రిభాషా విధానం అవసరం
sudhamurthi

భారతదేశం లాంటి బహుభాషా సమాజంలో విద్యార్థులు మూడుకు పైగా భాషలు నేర్చుకోవడం మంచిదేనని సుధా మూర్తి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు స్థానిక భాషతో పాటు హిందీ, ఆంగ్ల Read more